Tv424x7
Andhrapradesh

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ 39వ వార్డ్ చిలకపేట లో మత్స్యకార సెల్ బిజెపి రాష్ట్ర కోకన్వీనర్ సురాడ రాజు తో కలిసి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ కార్యక్రమం బి జై వై ఎం జిల్లా అధ్యక్షులు ధోని నాగరాజు ఆధ్వర్యంలో చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ సాయి సుదర్శన్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ యాదవ్ మరియు యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.

Related posts

తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు : షర్మిల

TV4-24X7 News

అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్న ఉరుకుటి గణేష్

TV4-24X7 News

ఎస్సీ కార్పొరేషన్ విశాఖపట్నం నందు తీసుకున్నటువంటి రుణాలను తీర్చేసిన వారికి లేదా వారి కుటుంబంలో వారికి రుణములు మంజూరు

TV4-24X7 News

Leave a Comment