Tv424x7
Andhrapradesh

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ 39వ వార్డ్ చిలకపేట లో మత్స్యకార సెల్ బిజెపి రాష్ట్ర కోకన్వీనర్ సురాడ రాజు తో కలిసి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ కార్యక్రమం బి జై వై ఎం జిల్లా అధ్యక్షులు ధోని నాగరాజు ఆధ్వర్యంలో చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ సాయి సుదర్శన్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ యాదవ్ మరియు యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

మద్దతు ధర ఉన్నా… కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న రైతుల ఆవేదన

TV4-24X7 News

ఏపీ సీఎస్, డీజీపీలకు ఎలక్షన్ కమిషన్ సమన్లు

TV4-24X7 News

Leave a Comment