Tv424x7
Andhrapradesh

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో లంచాలు, రికమండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని అన్నారు. లంచం తీసుకునే వాళ్లు పంచాయతీరాజ్ శాఖకు అవసరం లేదన్నారు.

Related posts

ఉచితంగా డిజిటలైజ్ చేసి 173 బండిల్స్ లో గల 288 తాళపత్ర గ్రంథాలను సిపి బ్రౌన్ గ్రంథాలయానికి తిరిగి అప్పగింత

TV4-24X7 News

రామోజీరావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది: YS జగన్

TV4-24X7 News

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసిన సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

Leave a Comment