Tv424x7
Andhrapradesh

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ

ఏపీలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పిటిషన్ల మీద హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు పిన్నెల్లి.మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరగనుంది. నెల్లూరు లో నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కాకాని. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఏపీ హైకోర్టు తీర్పు ఈ రోజు వెలువరించనుంది.

Related posts

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

TV4-24X7 News

జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌

TV4-24X7 News

అల్ ఇందాద్ సేవ ట్రస్ట్ అధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణకు అవగాహన ర్యాలీ

TV4-24X7 News

Leave a Comment