ఏపీ రాష్ట్రంలో రూ.5,407 కోట్ల వ్యయంతో చేపట్టిన14 సబ్స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం తో పాటు ఐదు నూతన సబ్ స్టేషన్లను సీఎం చంద్రబాబుగురువారం ప్రారంభించనున్నారని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని తాళ్వాయి పాలెంలో రాష్ట్ర ఇంధన రంగంలోనే మొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్స్టేషన్ (GIS)ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

previous post