Tv424x7
Telangana

నేడు సీఎం రేవంత్‌ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర

నేడు సీఎం రేవంత్‌ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర నేడు తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు యాదాద్రి చేరుకొని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. అనంతరం సంగెం నుంచి సీఎం మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు 2.5 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగించనున్నారు.

Related posts

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఎమ్మెల్సీలకు ఛాన్స్?

TV4-24X7 News

రేపే మిస్ ఇండియా ఫైనల్ కాంపిటీషన్

TV4-24X7 News

గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్డేట్

TV4-24X7 News

Leave a Comment