Tv424x7
Andhrapradesh

పెందుర్తి పోలీసులుబెల్టు షాపులపై మెరుపు దాడి

విశాఖపట్నం పెందుర్తి లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులపై గురువారం నాడు పోలీసులు మెరుపు దాడి చేసి పలువురిని అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద అక్ర మంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్టేషన్ కి తరలించి బెల్టుషాపు నిర్వాహకులు పై కేసు నమోదు చేసారు. అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని సీఐ సతీష్ కుమార్ హెచ్చరించారు.

Related posts

రాజధానిలో ఆసక్తికర ప్లెక్సీలు.. ఎవరు పెట్టారబ్బా..?

TV4-24X7 News

ఏపీలో హైస్కూల్ ప్లస్ లలో ఇంటర్ పై కీలక నిర్ణయం

TV4-24X7 News

అమ్మ జ్ఞాపకార్ధం దుప్పట్లు పంపిణీ

TV4-24X7 News

Leave a Comment