ఏపీ : విశాఖకు చెందిన ఓ స్టేషన్ మాస్టర్డ్యూటీలో ఉండగా భార్యతో గొడవ జరిగింది. ఆసమయంలో ఆ వ్యక్తి ఓ చేతిలో ఆఫీసు ఫోన్,మరో ఫోన్లో ఇంట్లో భార్యతోమాట్లాడుతున్నాడు. భార్య ఫోన్లో ఇంటికిరమ్మని, తర్వాత మాట్లాడుకుందాం అనిచెప్పింది. అయితే అతడు సరే అనడంతోఅవతలి స్టేషన్ మాస్టార్ రైలును వదిలి వెళ్లమని సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రైలు వెళ్లే మార్గంపైనిషేధం విధించడంతో రైల్వేకు రూ.3 కోట్ల నష్టంవాటిల్లింది.

previous post
next post