Tv424x7
Andhrapradesh

భార్యాభర్తల గొడవ.. రైల్వేకి రూ.3కోట్లు నష్టం!

ఏపీ : విశాఖకు చెందిన ఓ స్టేషన్ మాస్టర్డ్యూటీలో ఉండగా భార్యతో గొడవ జరిగింది. ఆసమయంలో ఆ వ్యక్తి ఓ చేతిలో ఆఫీసు ఫోన్,మరో ఫోన్లో ఇంట్లో భార్యతోమాట్లాడుతున్నాడు. భార్య ఫోన్లో ఇంటికిరమ్మని, తర్వాత మాట్లాడుకుందాం అనిచెప్పింది. అయితే అతడు సరే అనడంతోఅవతలి స్టేషన్ మాస్టార్ రైలును వదిలి వెళ్లమని సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రైలు వెళ్లే మార్గంపైనిషేధం విధించడంతో రైల్వేకు రూ.3 కోట్ల నష్టంవాటిల్లింది.

Related posts

ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను ట్రాఫిక్ నియమాలు అవగాహన సదస్సు

TV4-24X7 News

రేపు ఎంపీడీవో సభా భవనం నందు వాలంటీర్ల సన్మానము

TV4-24X7 News

కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయకూడదు : నంద్యాల వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

Leave a Comment