Tv424x7
Andhrapradesh

24 వ వార్డు కార్పొరేటర్ పద్మా రెడ్డి చేతుల మీదగా జీవీఎంసీ వర్కర్స్ కి బట్టలు అందజేత

విశాఖపట్నం 24 వ వార్డు వర్కర్స్ అందరికీ కూడా విజయవాడు వెళ్లిన తుఫాన్ ప్రాంతంలో పనిచేసిన వాళ్లందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. కావున 24 వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మా రెడ్డి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ పి వెంకటేశ్వరుణ్ సాడి కేశవరెడ్డి పాల్గొన్నారు.

Related posts

అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ

TV4-24X7 News

కేంద్ర ప్రభుత్వం నిన్న తపాలా శాఖ నుండి కొత్త స్టాంప్ రిలీజ్ చేశారు..!!

TV4-24X7 News

జగనన్నా పాలనలో.. ఊరు మారింది..

TV4-24X7 News

Leave a Comment