విశాఖపట్నం 24 వ వార్డు వర్కర్స్ అందరికీ కూడా విజయవాడు వెళ్లిన తుఫాన్ ప్రాంతంలో పనిచేసిన వాళ్లందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. కావున 24 వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మా రెడ్డి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ పి వెంకటేశ్వరుణ్ సాడి కేశవరెడ్డి పాల్గొన్నారు.
