Tv424x7
Andhrapradesh

జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ.. వైఎస్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తమకు నోటీసులు అందలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం జగన్ పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Related posts

పేద విద్యార్థి ఫీజుకి వాసుపల్లి 5 వేలు ఆర్థిక సాయం

TV4-24X7 News

టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం

TV4-24X7 News

రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు…

TV4-24X7 News

Leave a Comment