Tv424x7
AndhrapradeshCrime News

చెడ్డి గ్యాంగ్ ఫొటోలు విడుదల చేసిన ధర్మవరం పోలీసులు.

అనంతపురం : ప్రమాదకరంగా దొంగతనాలకు పాల్పడే చెడ్డీ గ్యాంగ్పై అప్రమత్తంగా ఉండాలని ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సీఐ అశోక్ కుమార్ ప్రజలకు సూచించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఫోటోలను విడుదల చేశారు. చెడ్డీ గ్యాంగ్లో సంచరిస్తున్న దొంగలకు సంబంధించి ఫొటోలను ప్రదర్శించి వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఫోటోని సామాజిక మధ్యమాలలో స్ప్రెడ్ చేయాలని ఎవరికైనా అనుమానం ఉంటే 100 డయల్ కాల్ చేయాలని కోరుచున్నాము

Related posts

సూరాడా సత్తయ్య 2వ వర్ధంతి కార్యక్రమం

TV4-24X7 News

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించుట నిషేధం హార్బర్ పోలీస్ సిఐ

TV4-24X7 News

ఎమ్మెల్యేగా హీరోయిన్ అనుష్క.. ఆ పార్టీ నుంచే పోటీ?

TV4-24X7 News

Leave a Comment