Tv424x7
Andhrapradesh

శ్రీకాకుళం వాసికి శబరిమల తొలి బంగారు లాకెట్

కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) విషు పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. మొదటి లాకెట్ ను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన శ్రీకాకుళం నగరానికి చెందిన కె.మణిరత్నానికి కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్ వాసవన్ అందజేశారు. మణిరత్నం నాలుగు గ్రాముల లాకెట్ ను రూ.38,600 ధర చెల్లించి కొనుగోలు చేశారు.

Related posts

TDP రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు గుంతల మయం – ప్రజల ఆగ్రహం

TV4-24X7 News

గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తా ….. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment