Tv424x7
Andhrapradesh

వచ్చే నెల నుంచి శాటిలైట్ టోల్ విధానం.. కేంద్రం క్లారిటీ..!

మే 1 నుంచి దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ విధానం అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఫాస్టాగ్ ఆధారిత టోల్ విధానం స్థానే శాటిలైట్ టోల్ విధానాన్ని మే 1 నుంచే అమలు చేయబోతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు చెబుతున్నాయి. దీనిపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Related posts

క్రైస్తవ సోదర, సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

TV4-24X7 News

డిసెంబ‌ర్ 02 నుంచి 30 వ‌ర‌కు మార్గ‌శిర మాసోత్స‌వాలు

TV4-24X7 News

101 రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment