Tv424x7
National

ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. సంచలన తీర్పు

భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావ జీవ కారాగార శిక్ష విధించింది. ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్ కలిసి తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త మారపాక దేవేందర్ను 2020 ఆగస్టు 21న మద్యంలో విషం ఇచ్చి చంపింది. నేడు నిందితులకు డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి సీహెచ్ రమేశ్ బాబు శిక్ష విధించారు.

Related posts

సరిహద్దులో పాక్ సైన్యం కాల్పులు… దీటుగా సమాధానం ఇచ్చిన భారత ఆర్మీ

TV4-24X7 News

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

TV4-24X7 News

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం

TV4-24X7 News

Leave a Comment