Tv424x7
Andhrapradesh

విజయవాడలో రాత్రి ఇద్దరు యువకుల బీభత్సం.

నడిరోడ్డుపై పరస్పరం జీపులతో ఢీకొట్టుకున్న యువకులు.. భయాందోళనకు గురైన స్థానికులు, వాహనదారులు.లింగమనేని రోహిత్, బొల్లా ఓం బాల్య స్నేహితులు.. ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారంటూ మొదలైన గొడవ.. తేల్చుకుందామంటూ ఫోన్లో సవాళ్లు.బొల్లా ఓం తో పాటు కారులో వచ్చిన ఇద్దరు యువకులు.. యువతితో కలిసి వచ్చిన లింగమనేని రోహిత్.. వచ్చీ రావడంతోనే కార్లతో ఢీకొట్టుకున్న యువకులు.కారు దిగి పరస్పరం దాడులు.. టైర్ పంచర్ కావడంతో పరారైన లింగమనేని రోహిత్.. రోహిత్ కారు పై ఐరన్ రాడ్లతో దాడి.బొల్లా ఓంతో పాటు ఇద్దరు యువకుల అరెస్ట్.. లింగమనేని రోహిత్ కోసం పోలీసుల గాలింపు.

Related posts

భార్యను దారుణంగా కొట్టిన భర్తపై కేసు!!

TV4-24X7 News

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

TV4-24X7 News

అమ్మ‌వారి వెండి సింహాలు అమ్మేసుకున్నారు!!

TV4-24X7 News

Leave a Comment