Tv424x7
Andhrapradesh

సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్!

ఏపీ : గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వాటిపై ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులిచ్చింది. పాస్ పుస్తకాల జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యదర్శులు, HODలకు స్పష్టం చేసింది.

Related posts

ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి..

TV4-24X7 News

నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ.

TV4-24X7 News

కరెంట్‌ షాక్‌తో మరణిస్తే 5 లక్షలు పరిహారం-నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

TV4-24X7 News

Leave a Comment