Tv424x7
Andhrapradesh

ఎన్టీఆర్ జిల్లా జేసీని కలసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 25.07.2024.ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా 2020 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి గౌరవ నిధి మీనా ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ సందర్భంగా గౌరవ నిధి మీనా ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిధి మీనా కి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Related posts

సి.ఎం చంద్రబాబు ని కలిసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వియ్యవు చిన్న

TV4-24X7 News

పదివేల రూపాయల కోసం స్నేహితుడే ప్రాణం తీసిన దారుణం

TV4-24X7 News

ఎస్సై ఉద్యోగ ఫలితాలు ప్రకటించుకోవచ్చు: ఏపీ హైకోర్టు

TV4-24X7 News

Leave a Comment