Tv424x7
Andhrapradesh

టి.టి.డి. బోర్డు సభ్యులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బి.ఆనందసాయి మర్యాదపూర్వకంగా పవన్తో కళ్యాణ్ తో భేటీ అయ్యారు. తమకు ఈ పవిత్ర బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడే బృహత్తర బాధ్యతను నియమబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఒక క్లిష్ట సమయంలో టీటీడీ సభ్యులయ్యారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశగా మీ ప్రయాణం సాగాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ

TV4-24X7 News

20న ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

TV4-24X7 News

Leave a Comment