Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
Andhrapradesh

ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య

TV4-24X7 News
కడప జిల్లా, పొద్దుటూరు సిటీకడప జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మానసికంగా కుంగిపోయిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పొద్దుటూరు సిటీ ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో జరిగింది. చిన్న వయసులోనే...
Andhrapradesh

మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఉదారత

TV4-24X7 News
కడప జిల్లా, మైదుకూరు:చాపాడు మండలం మాడూరు గ్రామానికి చెందిన నవీన్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబం లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది.ఈ నేపథ్యంలో...
Andhrapradesh

పవన్‌ను కలిసిన హైడ్రా కమిషనర్ – విశేషమేనా?

TV4-24X7 News
హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా మంగళగిరి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. దాదాపుగా రెండు గంటల పాటు వారి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధానంగా హైడ్రా అంశాలపైనే చర్చించినట్లుగా...
Andhrapradesh

బస్సు ప్రమాదం.. వందల ఫోన్లు పేలడంతో భయానక దృశ్యం!

TV4-24X7 News
కర్నూలు జిల్లా ఉల్లిందకొండ క్రాస్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగి 19 మంది దుర్మరణం పాలైన ఘటనకు కొత్త కోణం వెలుగులోకి...
Crime NewsTelangana

రియల్ ఎస్టేట్ పేరుతో కోటి రూపాయల ఘరానా మోసం..

TV4-24X7 News
హనుమకొండ: మంచిర్యాల జిల్లాకు చెందిన రామిడి సంపత్ రెడ్డి పై రియల్ ఎస్టేట్ మోసం కేసు నమోదైంది. 🔹 సమాచారం ప్రకారం, 2021లో సంపత్ రెడ్డి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పి,...
National

గంగానదిలో బికినీ స్నానం… సోషల్ మీడియాలో చర్చ!

TV4-24X7 News
▪️ రిషికేశ్‌లోని గంగానదిలో ఓ విదేశీ పర్యాటకురాలు బికినీతో, మెడలో పూలదండలు ధరించి నీటిలోకి దిగి ఈత కొట్టారు. ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విభజించారు. కొందరు “ఏమీ తప్పు లేదు, పురుషులు...
Andhrapradesh

విశాఖపట్నం మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన ఘటన

TV4-24X7 News
విశాఖపట్నం హార్బర్ నుంచి ఈనెల 13వ తేదీన వేటకు బయలుదేరిన 8 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులో అరెస్ట్ అయ్యారు.చిక్కిన మత్స్యకారుల వివరాలు:తిప్పలవలస గ్రామం, పూసపాటిరేగ: వాసుపల్లి సీతయ్య, నక్క రమణకొండ రాజపాలెం...
Andhrapradesh

విశాఖలో దొంగనోట్ల తయారీ కలకలం

TV4-24X7 News
విశాఖపట్నంలో దొంగనోట్ల తయారీ ఘటన కలకలం రేపింది. స్థానిక ఎంవీపీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్‌ అలియాస్‌ గుప్తాగా...
AndhrapradeshCrime News

ఇద్దరితో వివాహేతర సంబంధం.. పెట్టుకున్న … మహిళ దారుణ హత్య

TV4-24X7 News
కర్నూలు జిల్లా, వెల్దుర్తి: ఉద్వేగాత్మక ఘటన… వివాహేతర సంబంధం కారణంగా దారుణ హత్య! వివాహిత ఉజ్మా, భర్త ఊరెళ్లిన తర్వాత మొదటి ప్రియుడితో సంబంధం పెట్టుకొని, అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటుండేది. కొత్త వ్యక్తితో పరిచయం...
Telangana

పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు వచ్చేశాయ్.. ఆ రోజే లాస్ట్‌ డేట్!

TV4-24X7 News
తెలంగాణలో 2026 మార్చిలో జరగనున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు, గతంలో ఫెయిల్ అయిన వారందరికీ ఈ గడువులు...