విశాఖపట్నం హార్బర్ నుంచి ఈనెల 13వ తేదీన వేటకు బయలుదేరిన 8 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దులో అరెస్ట్ అయ్యారు.చిక్కిన మత్స్యకారుల
వివరాలు:తిప్పలవలస గ్రామం, పూసపాటిరేగ: వాసుపల్లి సీతయ్య, నక్క రమణకొండ
రాజపాలెం గ్రామం, భోగాపురం: మారుపల్లి చిన్నప్పన్న, సురాడ అప్పలకొండ, సురపతి రాము, మారుపల్లి రమేష్, మారుపల్లి ప్రవీణ్వీరు IND-AP-V5-MM-735 మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లో సముద్రానికి వెళ్లగా, బంగ్లాదేశ్ సరిహద్దులో చిక్కి స్థానిక పోలీసులకు అప్పగించబడ్డారు.
వీరి కుటుంబ సభ్యులు విశాఖలో నివాసం ఉంటున్న వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

