ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దువ్వూరులో వైసీపీ కోటి సంతకాల సేకరణ
దువ్వూరు :ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకూడదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం దువ్వూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు నేతృత్వం...

