Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దువ్వూరులో వైసీపీ కోటి సంతకాల సేకరణ

TV4-24X7 News
దువ్వూరు :ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకూడదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం దువ్వూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు నేతృత్వం...
Crime NewsTelangana

“బాలల సంరక్షణ కేంద్రంలో అసహ్యం – ఉపాధ్యాయుడి ఘాతుకం బహిర్గతం..

TV4-24X7 News
హైదరాబాద్‌: రాజధానిలోని ఒక జువెనైల్ హోమ్‌లో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. అక్కడ చదువుతున్న బాలుడిపై ఆ కేంద్రం ఉపాధ్యాయుడే లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వివరాల ప్రకారం, నగరంలోని ప్రభుత్వ బాలల...
Andhrapradesh

“ప్రధానమంత్రి పర్యటన: అక్టోబర్ 16న కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు అమలు..

TV4-24X7 News
అక్టోబర్ 16న కర్నూలులో ప్రధాని పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసులు వాహనాల ట్రాఫిక్ మళ్లింపును ప్రకటించారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐ.పి.ఎస్. పేర్కొన్నారు, పర్యటన సమయంలో కర్నూలు...
Andhrapradesh

ప్రొద్దుటూరు: రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం

TV4-24X7 News
ప్రొద్దుటూరు: ప్రజలకు క్వాలిటీ, క్వాంటిటీ పరంగా పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ను ప్రొద్దుటూరు పట్టణంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మరియు...
Andhrapradesh

మద్దతు ధర ఉన్నా… కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న రైతుల ఆవేదన

TV4-24X7 News
కడప జిల్లా దువ్వూరు మండలంలోని రైతులు సీరియస్ ఆవేదనలో ఉన్నారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం క్వింటాకు ₹2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవటంతో...
Andhrapradesh

కూటమి పక్షాలన్నీ ఒకే దిశగా సమన్వయ భావంతో పని చేయాలి

TV4-24X7 News
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లపై కర్నూల్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులతో కలసి...
Andhrapradesh

రాష్ట్రపతి ఆమోదం అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ..

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్, అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ డూండి...
Andhrapradesh

మద్యం కుంభకోణంపై సిట్ దూకుడు — వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లలో సోదాలు

TV4-24X7 News
హైదరాబాద్‌, అక్టోబర్‌ 14:వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నివాసాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక విచారణ బృందం (SIT) సోదాలు నిర్వహించింది. రాష్ట్రంలో వైకాపా హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ...
Andhrapradesh

చంద్రబాబు రచ్చలు: వైఎస్ జగన్ & కోపై కీలక ఆరోపణలు

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీల సమావేశంలో వైఎస్ జగన్ & కోపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వివేకానంద రెడ్డి హత్య కేసు తరహాలో, కల్తీ మద్యం వ్యవహారం కూడా...
AndhrapradeshTelangana

హాస్టళ్లలో 24/7 వైద్య సేవలు, ఎడ్-టెక్ సాయం: CMRF నిధుల సమగ్ర వినియోగం సీఎం ఆదేశం

TV4-24X7 News
నిధుల వినియోగం: డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాలు, మోటార్ మరమ్మతులు, ఇతర అత్యవసర పనులు. సమీక్ష & ఆదేశాలు:విద్యార్థులు, సిబ్బంది ముఖ గుర్తింపు ఏర్పాటుపోషకాహారం నాణ్యత, కేలరీల కొలతలు యాప్ ద్వారా ట్రాక్...