📍దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ఏక్యూ ఐ (AQI) 347గా నమోదైంది. సుప్రీం కోర్టు గ్రీన్ క్రాకర్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, టపాసుల...
నంద్యాల చిన్నచెరువు దగ్గర జరిగిన ఘటన… 108 కు ఫోన్ చేసిన స్పందించిన వైనం. నంద్యాల అక్టోబర్ 20 నంద్యాల జిల్లా చిన్న చెరువు దగ్గర సుగాలి మెట్ట సమీపంలో ఆదివారం రాత్రి ఎదురు...
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ 783 అభ్యర్థులకు గ్రూప్–2 నియామక పత్రాలు అందజేశారు. ఒకే...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించే మహాలక్ష్మీ పథకం కొత్త మైలురాయిని చేరింది. ఇకపై మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించడానికి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు అవసరం లేదు....
వికారాబాద్: రవి అనే వ్యక్తిని కేవలం రూ.2 వేల రుణం కోసం కత్తితో దాడి చేసి హత్య చేసిన బాలాజీ, ఘటనకు రెండేళ్ల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవికి ఆధార్ కార్డు, బ్యాంక్...
కామారెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లో గుండె మెల్లగా నొప్పించే ఘటన చోటుచేసుకుంది. నాగరాణి (25), ఇద్దరు చిన్నారుల తల్లి, అదనపు కట్నం కోసం భర్త సంతోష్ మరియు అతని తల్లి నుండి...
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి మరో ముఖ్యమైన పురోగతి.వైఎస్ జగన్ ప్రభుత్వం కాలంలో స్థాపించిన కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. జాతీయ వైద్య మండలి (NMC) మొత్తం ఐదు కాలేజీలకు 60 పీజీ...
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ డీఏ నవంబర్ 1వ...
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి (2006–2011) తన కొడుకు ప్రవర్తనతో విసిగి, తన రూ.3 కోట్ల విలువైన ఆస్తిని...
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 15:ప్రేమ పేరుతో మోసపోయిన మహిళ ఓ దారుణాంతానికి గురైంది. హోంగార్డు మోసపూరిత సంబంధంతో గర్భవతిని చేసిన ఘటన శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, హోంగార్డు మధుసూదన్...