Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
National

ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం…

TV4-24X7 News
📍దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ఏక్యూ ఐ (AQI) 347గా నమోదైంది. సుప్రీం కోర్టు గ్రీన్ క్రాకర్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, టపాసుల...
Andhrapradesh

నంద్యాల జిల్లాలో ఘోర…. రోడ్డు ప్రమాదం… రెండు బైకలు… ఢీ..

TV4-24X7 News
నంద్యాల చిన్నచెరువు దగ్గర జరిగిన ఘటన… 108 కు ఫోన్ చేసిన స్పందించిన వైనం. నంద్యాల అక్టోబర్ 20 నంద్యాల జిల్లా చిన్న చెరువు దగ్గర సుగాలి మెట్ట సమీపంలో ఆదివారం రాత్రి ఎదురు...
Telangana

చరిత్రలో సువర్ణాక్షరాలు – 783 యువతకు గ్రూప్–2 నియామక పత్రాలు అందజేత

TV4-24X7 News
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ 783 అభ్యర్థులకు గ్రూప్–2 నియామక పత్రాలు అందజేశారు. ఒకే...
Andhrapradesh

ఇకపై గుర్తింపు కార్డు లేకుండానే ఫ్రీ బస్సు జర్నీ…

TV4-24X7 News
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించే మహాలక్ష్మీ పథకం కొత్త మైలురాయిని చేరింది. ఇకపై మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించడానికి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు అవసరం లేదు....
Crime News

రూ.2 వేల కోసం హత్య… రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

TV4-24X7 News
వికారాబాద్: రవి అనే వ్యక్తిని కేవలం రూ.2 వేల రుణం కోసం కత్తితో దాడి చేసి హత్య చేసిన బాలాజీ, ఘటనకు రెండేళ్ల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవికి ఆధార్ కార్డు, బ్యాంక్...
Andhrapradesh

అదనపు కట్నం వేధింపులు… గర్భిణీ మహిళ ఆత్మహత్య..

TV4-24X7 News
కామారెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో గుండె మెల్లగా నొప్పించే ఘటన చోటుచేసుకుంది. నాగరాణి (25), ఇద్దరు చిన్నారుల తల్లి, అదనపు కట్నం కోసం భర్త సంతోష్ మరియు అతని తల్లి నుండి...
Andhrapradesh

ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి మరో ముఖ్యమైన పురోగతి.వైఎస్ జగన్ ప్రభుత్వం కాలంలో స్థాపించిన కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. జాతీయ వైద్య మండలి (NMC) మొత్తం ఐదు కాలేజీలకు 60 పీజీ...
Andhrapradesh

ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు… ఏంటి తెలుసా…

TV4-24X7 News
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ డీఏ నవంబర్ 1వ...
Telangana

కొడుకు నిర్లక్ష్యంతో విసిగి రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ

TV4-24X7 News
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి (2006–2011) తన కొడుకు ప్రవర్తనతో విసిగి, తన రూ.3 కోట్ల విలువైన ఆస్తిని...

హోంగార్డు దుర్మార్గం.. గర్భస్రావం ప్రయత్నంలో మహిళ దుర్మరణం..

TV4-24X7 News
రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 15:ప్రేమ పేరుతో మోసపోయిన మహిళ ఓ దారుణాంతానికి గురైంది. హోంగార్డు మోసపూరిత సంబంధంతో గర్భవతిని చేసిన ఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, హోంగార్డు మధుసూదన్...