బాలానగర్లో దారుణ ఘటన – తల్లి ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య
బాలానగర్ ప్రాంతంలో తీవ్రమైన కుటుంబ విరోధం కారణంగా దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాయి లక్ష్మీ అనే తల్లి, చిన్నారులైన కార్తికేయ, లాస్యలను హత్య చేసిన తర్వాత,...

