ఓటు వేద్దాం… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంటూ ర్యాలీ
దువ్వూరు మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు అందరం ఓటు వేద్దాం… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంటూ ర్యాలీ చేశారు…స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద మానవహారం...

