విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం దసరా రోజున నిర్వహించే తెప్పోత్సవం ఈ ఏడాది కూడా రద్దయింది. కృష్ణా నదిలో వరదనీరు భారీగా చేరడంతో, భద్రతా కారణాల దృష్ట్యా...
భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి చొరబాటుదారుల వల్ల ముప్పు ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీరి కారణంగా దేశ అంతర్గత భద్రతకు తోడు మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు....
బియ్యము కంది బేడలు నూనె చక్కెర మిర్చి తదితర నిత్యావసర వస్తువుల పైన జిఎస్టి భారము తగ్గలేదునిరంతరము వాడుకునే వస్తువుల పైన కాకుండా ఎప్పుడో ఒకసారి ఉపయోగించే కార్లు ఫ్రిజ్లు టీవీలో మోటార్ సైకిల్...
అక్టోబర్ 2 (గాంధీ జయంతి) సందర్భంగా, చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలోని మాంస విక్రయ దుకాణాలు రేపు మూతపెట్టాలని కమిషనర్ పి. శ్రీహరి బాబు సూచించారు. హెచ్చరిక: గత రెండు రోజులు ప్రతి దుకాణానికి నోటీసులు...
-నార్పల, నార్పల మండలం: రాష్ట్ర ప్రభుత్వ రేషన్ పధకం కింద వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద బియ్యం అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, స్థానిక అధికారులు పట్టించుకోక పోవడంతో స్థానిక వృద్ధురాలు ఒక్కతానే రేషన్ షాపు...
బ్యాంకాక్: థాయిలాండ్లోని హిందూ ఆలయాలు నవరాత్రి సందర్భంగా భక్తుల పాదయాత్రలతో, ప్రత్యేక పూజలు, దేవి అలంకారాలతో నిండిపోయాయి. శ్రీ మారియమ్మన్ ఆలయంలో హరిత పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హిందూ ధర్మం సార్వత్రికత,...
ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారు ముస్లిం కళాశాల సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో గంజాయి, మత్తు బిళ్లను ఇంజక్షన్ ద్వారా సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల...
— 40 కోట్ల విలువైన కొకైన్ సీజ్ బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాల్ దగ్గర...
న్యూ ఢిల్లీ: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక తపాలా బిళ్ళ మరియు ₹100 నాణెాన్ని ఆవిష్కరించారు. ఈ నాణెం ప్రత్యేకత ఏమిటంటే, ఒక వైపు జాతీయ చిహ్నం, మరో...