Tv424x7
Andhrapradesh

యువకుల చేతుల్లో మత్తు పదార్థాలు స్వాధీనం..

ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారు ముస్లిం కళాశాల సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో గంజాయి, మత్తు బిళ్లను ఇంజక్షన్ ద్వారా సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు గోవా నుంచి మత్తు పదార్థాలను ట్రైన్ ద్వారా తీసుకొచ్చి, స్థానికంగా విక్రయించి సేవిస్తున్నారని . వారి వద్ద నుండి గంజాయి మరియు మత్తు బిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఓల్డ్ గుంటూరు పోలీసులు, ఈ నేరస్థులు మత్తు పదార్థాలను అమ్మడం మరియు వినియోగించడం ద్వారా సమాజానికి ముప్పు కలిగించారని పేర్కొన్నారు.

Related posts

పవన్ కల్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

నారా లోకేష్ జన్మదిన సందర్భంగా

TV4-24X7 News

తిరుమలలో ఈవో తనిఖీలు

TV4-24X7 News

Leave a Comment