Category : Andhrapradesh
ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలు యాక్షన్ ప్లాన్ విడుదల
▪️ ఏప్రిల్ 11 నుండి మే 20 వరకు లోన్స్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ 2025 – 26 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణాలు అందించడానికి...
ఏపీలో మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు వచ్చే మే నెలలో బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మొదటిసారి ఈ చట్టం ప్రకారం బదిలీలు...
కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
▪️సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ ప్రాతిపదికన 103 ఖాళీలు భర్తీ.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నకెరీర్ అండ్ మెంటర్ హెల్త్ కౌన్సిలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు...
వైఎస్ జగన్ కు బిగ్ షాక్.. విశాఖలో వైసీపీ సీనియర్ నేత గుడ్ బై..!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నం కి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. నిన్న రాత్రి తన...
పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవ కొండయ్య స్వామి దేవాలయ నిర్మాణ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం
కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని చిన్నసింగనపల్లె గ్రామంలో శ్రీ పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవకొండయ్య స్వామి దేవాలయం నిర్మించి సంవత్సరం అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని చిన్న సింగన...
మాజీమంత్రి విడుదల రజనికి జైలు శిక్షా.?
అమరావతి :విజిలెన్స్ తనిఖీల పేరుతో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడదల రజిని, తదితరుల పై పదేళ్ల వరకు జైలుశిక్షకు వీలున్న ఐపీసీ సెక్షన్ 386ని...
నేటి నుండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సా లను జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య తేదీ లతో పాటు వాహన సేవల వివరాలను వెల్లడించింది. నేటి సాయంత్రం అంకురా ర్పణ తో...
వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధం?
అమరావతి:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. ఏపీ మద్యం కేసుకు సంబంధించి ఏక్షణమైనా ఆయన్ను అరెస్టు...
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం చంద్రబాబు
అమరావతి :ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వైద్యారోగ్యశాఖ సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో ప్రతినియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ ప్రకటించారు. అవసరాన్ని బట్టి పీహెచ్సీ, సీహెచ్సీలో వర్చువల్ వైద్యసేవలు అందించాలని అన్నారు....
శ్రీవారి భక్తులకు అందుతున్న సేవలు, భక్తుల సూచనలపై ఈవో సమీక్ష
గదుల పరిశుభ్రత, కేటాయింపు కోసం సిబ్బందికి ప్రత్యేక యాప్*కలియుగ దైవం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కల్పిస్తున్న సేవలు, భక్తుల నుండి వస్తున్న సూచనలు , ఫిర్యాదులపై టిటిడి ఈవో శ్రీ జే. శ్యామల...