Category : Andhrapradesh
ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులు ఖరారు
ఆంధ్రప్రదేశ్ : విద్యా హక్కు చట్టం కింద ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో తాజాగా ఫీజులు ఖరారు చేసింది. స్కూళ్లలో వసతుల ఆధారంగా రేటింగ్ను బట్టి ఫీజులు నిర్ణయించింది. స్కూళ్లకు ఒక స్టార్ ఉంటే రూ.8,500,...
ఆగస్టు 4 నుండి 5వ తేదీ వరకు మొబైల్ ఫోన్లు ఈ–వేలం
తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన మొబైల్ ఫోన్లను ఆగస్టు 4 నుండి 5వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు...
ఈ వారం తాడేపల్లి వైపు చూడని జగన్ !
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం సెలవు తీసుకున్నారు. ప్రతి సారి మంగళవారం సాయంత్రం తాడేపల్లికి వస్తారు. గురువారం సాయంత్రం తిరిగి వెళ్తారు. ఇలా వీక్లీ త్రీ వర్కింగ్ డేస్ ప్లాన్ చేసుకునేవారు. కానీ...
పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అక్రమ అరెస్టుపై శ్రీకాళహస్తిలో నిరసన జ్వాల
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం, గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు మాజీ శాసనసభ్యులు బియ్యపు...
అనాథ మృతదేహానికి ‘రెడ్ క్రాస్’ అంత్యక్రియలు
విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న రామ్రాజ్ షోరూం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి అచేతనంగా పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గీతం కళాశాలలో చదువుతున్న గౌతం అనే విద్యార్థి ఈ...
ఆ ఉద్యోగులను గుర్తించేందుకు టీటీడీ కొత్త ఆలోచన. వర్కవుట్ అవుతుందా!*
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే హిందూయేతరఉద్యోగులకు గుర్తించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇంటింటి తనిఖీలు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో కొందరు హిందూయేతరులు ఉద్యోగాల్లో చేరడంతో వివాదం నెలకొంది. అలాగే ప్రస్తుతం కొందరు ఉద్యోగులు...
ఏపీ మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ వర్కర్ల వేతనం పెంపు
అమరావతి: ఏపీ మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి 24,500కు, కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి...
నిజమే.. వారిలో ఒక్కరూ పాసవలేదు : ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎంతమంది విజయవంతం చేశారు? ఎంత మంది ఇంటికే పరిమితమయ్యారు? అంటే.. చాలా మంది ఫెయిలయ్యారన్నది చంద్ర బాబుకే అందిన నివేదిక తేల్చి చెబుతోంది....
అనంతగిరి మండల రెవిన్యూ అధికారుల మాయాజాలం…!
గొండ్రియాల గ్రామానికి చెందిన దంపతులకు 2009లో వివాహం…2025 లో వివాహం జరిగినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించిన రెవిన్యూ అధికారులు…. కళ్యాణ లక్ష్మి డబ్బులో సగం లబ్ధిదారులకు… సగం అధికారులకు కళ్యాణ లక్ష్మి పుట్టక ముందు...
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్
సీఎం చంద్రబాబు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సమీక్ష నిర్వహించి,ఆగస్టు 15 నుండి ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఉంటుందని,రాయితీ వివరాలతో టికెట్లు జారీ చేయాలని చెప్పారు. ఆర్టీసీ...