12 Aug ఆంధ్రప్రదేశ్ భక్తులను మోసం చేసిన సస్పెండ్ టీటీడీ ఉద్యోగి అరెస్ట్ Continue reading By Tv424x7.in Updated: Wed, 12 Aug, 2026 9:58 AM Published On: Wed, 12 Aug, 2026 9:58 AM 0 comments
05 Aug ఆంధ్రప్రదేశ్ మైదుకూరులో రేపు వైఎస్సార్సీపీ నిరసన దీక్ష.. నాయకులు, కార్యకర్తలకు పిలుపు Continue reading By Tv424x7.in Updated: Wed, 05 Aug, 2026 7:32 PM Published On: Wed, 05 Aug, 2026 7:32 PM 0 comments
05 Aug ఆంధ్రప్రదేశ్ గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ పద్మావతి మృతి Continue reading By Tv424x7.in Updated: Wed, 05 Aug, 2026 4:05 PM Published On: Wed, 05 Aug, 2026 4:05 PM 0 comments
05 Aug ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు అభివృద్ధిపై కమిషనర్తో వాల్మీకి డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు భేటీ Continue reading By Tv424x7.in Updated: Wed, 05 Aug, 2026 3:20 PM Published On: Wed, 05 Aug, 2026 3:20 PM 0 comments
04 Aug ఆంధ్రప్రదేశ్ దువ్వూరులో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం.. రైతులకు కీలక సూచనలు Continue reading By Tv424x7.in Updated: Tue, 04 Aug, 2026 6:36 PM Published On: Tue, 04 Aug, 2026 6:36 PM 0 comments
04 Aug ఆంధ్రప్రదేశ్ జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ ధర్నా! Continue reading By Tv424x7.in Updated: Tue, 04 Aug, 2026 2:58 PM Published On: Tue, 04 Aug, 2026 2:58 PM 0 comments
04 Aug ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఆరు జిల్లాలకు కొత్త డీఈవోలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ Continue reading By Tv424x7.in Updated: Tue, 04 Aug, 2026 11:59 AM Published On: Tue, 04 Aug, 2026 11:59 AM 0 comments
04 Aug ఆంధ్రప్రదేశ్ మదనపల్లెలో అగ్నిప్రమాదం.. రూ.7 లక్షల ఆస్తి నష్టం Continue reading By Tv424x7.in Updated: Tue, 04 Aug, 2026 11:52 AM Published On: Tue, 04 Aug, 2026 11:52 AM 0 comments
01 Aug ఆంధ్రప్రదేశ్ కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం.. అప్పు పేరుతో రూ.1.30 లక్షలు కాజేసిన వ్యక్తి Continue reading By Tv424x7.in Updated: Sat, 01 Aug, 2026 5:37 AM Published On: Sat, 01 Aug, 2026 5:37 AM 0 comments
01 Aug ఆంధ్రప్రదేశ్ అమరావతి: ఖరీఫ్-2026 సీజన్కు సంబంధించి వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జూలై 31తో ముగియాల్సిన గడువును రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 15 రోజుల పాటు పొడిగించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వంటి కారణాలతో పంట నష్టం జరిగితే ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలకమని మంత్రి పేర్కొన్నారు. రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఆగస్టు 15లోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని సూచించారు. సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు.రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు Continue reading By Tv424x7.in Updated: Sat, 01 Aug, 2026 5:34 AM Published On: Sat, 01 Aug, 2026 5:34 AM 0 comments