Category : National
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
అహ్మదాబాద్: అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)...
రేపు మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం
శ్రీరామ నవమి సందర్భంగా రేపు ( 17 న) మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది.బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాలపాటు సూర్య...
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్...
సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు దక్కని ఊరట..
ఢిల్లీ: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు దక్కని ఊరట.. ఏప్రిల్ 29 తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్పై విచారిస్తామన్న కోర్టు.. కేజ్రీవాల్ అరెస్ట్పై ఈడీకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 24 వరకు ఈడీ...
న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి.. భారత ప్రధాన న్యాయమూర్తికి రిటైర్డ్ న్యాయమూర్తుల లేఖ
దిల్లీ: సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు.కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ...
ఎన్నికల్లో ధన వర్షం రోజుకు రూ.100కోట్లు సీజ్!
దిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అన్ని చర్యలు తీసుకుంటోంది..ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1...
అయోధ్యలో అద్భుతం.. 17న రామయ్యకు ‘సూర్య తిలకం’అయోధ్యలో మరో అద్భుతం
అయోధ్యలో అద్భుతం.. 17న రామయ్యకు ‘సూర్య తిలకం’అయోధ్యలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బాలరాముడు కొలువుదీరిన తర్వాత తొలిసారి ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆ రోజున మధ్యాహ్నం...
గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం..ఎలా అంటే?
గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తొలి కాన్పుకు అయితే ఐదు వేలు, రెండో కాన్పుకు అయితే ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లుగా...
రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం
రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసంఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా యాక్సిస్ బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో హైదరాబాద్...
రంజాన్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
రంజాన్ పండుగకు ముందు రోజు రాత్రి నెలవంక కనిపించిన తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అప్పటితో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఈద్( పండుగ ) రోజు ఉపవాసం ఉండకూడదని ఖురాన్ చెబుతోంది. ఈద్ ఉల్...

