తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు ఇవాళ ‘చలో విజయవాడ’ చేపట్టారు. పలు జిల్లాల్లో కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ విజయవాడలోని ధర్నా చౌక్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రూ.26వేల కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రూ. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలని వారు కోరుతున్నారు.

previous post