Tv424x7
Andhrapradesh

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో మార్పు?

ఏపీలో వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్

అమరావతి :ఏపీ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది. వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్లైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది. అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగించనుంది.

Related posts

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

TV4-24X7 News

ఇప్పటివరకు సర్వేలలో 93% ఖచ్చితత్వం తో ఉన్న ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే

TV4-24X7 News

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment