భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పాక్ రేంజర్లు LOC సరిహద్దులోని భారత గ్రామాలపై ఫిరంగులు, కాల్పులతో రెచ్చిపోతున్నాయి. పాక్ కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మరణించారు.

previous post
next post