Tv424x7
National

పాక్ ప్రధాని అత్యవసర సమావేశం

భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పాక్ రేంజర్లు LOC సరిహద్దులోని భారత గ్రామాలపై ఫిరంగులు, కాల్పులతో రెచ్చిపోతున్నాయి. పాక్ కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మరణించారు.

Related posts

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

TV4-24X7 News

అస్సాంలో సివిల్‌ సర్వీస్‌ అధికారిణి అరెస్ట్‌… ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు

TV4-24X7 News

Leave a Comment