Tv424x7
Andhrapradesh

వైసీపీ నేతల్లో మార్పు రాలేదు: కేంద్ర మంత్రి

అమరావతి రాజధాని మహిళలపై సాక్షి ఛానెల్లో అసభ్య వ్యాఖ్యలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు. మహిళలపై జగన్కు గౌరవం లేదన్న ఆయన.. అమరావతి నగరాన్ని నాశనం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్నారు.

Related posts

గంజాయి కేసులలో ఇద్ధరు నిందితులను అరెస్ట్

TV4-24X7 News

నాటుసారా పులుపు ధ్వంసం చేస్తున్న సిఐ రేవతమ్మ, పోలీసులు

TV4-24X7 News

అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు

TV4-24X7 News

Leave a Comment