అమరావతి రాజధాని మహిళలపై సాక్షి ఛానెల్లో అసభ్య వ్యాఖ్యలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు. మహిళలపై జగన్కు గౌరవం లేదన్న ఆయన.. అమరావతి నగరాన్ని నాశనం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్నారు.

previous post
next post