Tv424x7
Andhrapradesh

హిందూ సమ్మేళన సన్నాహక సమావేశం లో బీజేపీ నాయకులు

విజయవాడ లో వచ్చే నెల 5 వ తేదీ జరుగు హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని,హిందూ సమ్మేళన కార్య క్రమ కన్వీనర్ అపి సెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో గిద్దలూరు కోదండ రామాలయం లో జరిగిన కార్యక్రమము లో హిందూ సమ్మేళన సమావేశానికి హిందూ బందువులు అందరూ తప్పకుండా హాజరు కావాలని ఈ కార్య క్రమం విజయ వంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశ విజయవంతం హిందువు ఐక్యత వర్ధిల్లాలి కోరడం జరిగింది.ఈ సమావేశం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు,పట్టణ దేవాలయాల కన్వీనర్ యర్రా రెడ్డి,బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చ కార్య వర్గ సభ్యులు పిడత ల రమేష్ రెడ్డి,సీనియర్ బీజేపీ నాయకులు మారుతి ప్రసాద్,సీనియర్ నాయకులు కేతి గుంట్ల సుబ్బ రాయుడు,V I H P పట్టణ నాయకులు,సమరత ఫౌండేషన్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related posts

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పై తీవ్ర ఆరోపణలు!!

TV4-24X7 News

నా బిడ్డను కాపాడండి సీఎం సారూ…అరుదైన వ్యాధితో బాధపడుతున్న నాగచైతన్య..

TV4-24X7 News

కృష్ణా జిల్లా కొత్త ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు స్వీకరణ!!

TV4-24X7 News

Leave a Comment