Tv424x7
Telangana

ఈ నెలాఖరున తెలంగాణ రాష్ట్రానికి అమిత్

టీజీ: నిజామాబాద్లో ఈ నెలాఖరున జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పసుపు బోర్డు లోగోను ఆయన ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

Related posts

2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్?

TV4-24X7 News

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

TV4-24X7 News

గోదావరికి ఉద్ధృతి.. మంత్రి పొంగులేటి సమీక్ష

TV4-24X7 News

Leave a Comment