Tv424x7
Andhrapradesh

విశాఖలో ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు.

ఈరోజు విశాఖలో అకస్మాత్తుగా పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం జోరున కంభించింది. డేగ – నావెల్ డాక్యార్డ్ మధ్యలో గల ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ఆయిల్ టాంకర్ పై పిడుగు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందిన సమాచారం మేరకు తక్షణమే పోలీసు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు.

Related posts

శ్రీశైల గిరులు.. పర్యాటక సిరులు..!!

TV4-24X7 News

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. అభినందించిన వైఎస్ జగన్

TV4-24X7 News

రేపటి నుంచి EAPCETAP

TV4-24X7 News

Leave a Comment