Tv424x7
Andhrapradesh

విశాఖలో ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు.

ఈరోజు విశాఖలో అకస్మాత్తుగా పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం జోరున కంభించింది. డేగ – నావెల్ డాక్యార్డ్ మధ్యలో గల ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ఆయిల్ టాంకర్ పై పిడుగు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందిన సమాచారం మేరకు తక్షణమే పోలీసు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు.

Related posts

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

TV4-24X7 News

ఆ బిడ్డకు తండ్రి ఎవరు,డీఎన్ఏ టెస్ట్ చేయించండి..హోంమంత్రిని కలిసిన శాంతి భర్త

TV4-24X7 News

ఆధార్ KYC ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు

TV4-24X7 News

Leave a Comment