Tv424x7
National

వేగం పెరగనున్న వందేభారత్ రైలు

కాచిగూడ-బెంగళూరు మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు వేగం ఈ నెల 25 నుంచి పెరగనుంది. దీంతో ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుత ఎనిమిదిన్నర గంటల ప్రయాణం 8 గంటల 1 5 నిమిషాలకు తగ్గుతుందని పేర్కొంది.

Related posts

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాల్సిందే..

TV4-24X7 News

18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ

TV4-24X7 News

పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

TV4-24X7 News

Leave a Comment