Tv424x7
Andhrapradesh

ఈ నెల 23న వైయస్సార్ ఆసరా నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం కింద 4వ విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించనున్నారు.

Related posts

వైకాపా శ్రేణులారా…? కాంగ్రెస్ లోకి తిరిగి రండి. జగన్ ఓటమి పక్క

TV4-24X7 News

తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తరలింపు..

TV4-24X7 News

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

Leave a Comment