Tv424x7
Andhrapradesh

ఈ నెల 23న వైయస్సార్ ఆసరా నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం కింద 4వ విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించనున్నారు.

Related posts

ఏపీ లో ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కోసం కోతలు

TV4-24X7 News

బాధితురాలికి న్యాయం చేయాలి,నిందితుడిని కఠినంగా శిక్షించాలి ప్రజాసంఘాల నిరసన

TV4-24X7 News

ఏపీలో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా సేవలు*

TV4-24X7 News

Leave a Comment