Tv424x7
National

23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువతిని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని నిందితులు దారుణంగా హింసించారని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైగ్రౌండ్స్ పోలీసులు గురువారం తెలిపారు.

Related posts

కీలక విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: ట్రూడో

TV4-24X7 News

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

TV4-24X7 News

పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

TV4-24X7 News

Leave a Comment