Tv424x7
National

23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువతిని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని నిందితులు దారుణంగా హింసించారని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైగ్రౌండ్స్ పోలీసులు గురువారం తెలిపారు.

Related posts

రాజ్యసభలో 12 సీట్లకు ఉపఎన్నిక.. షెడ్యూల్ విడుదల

TV4-24X7 News

రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు

TV4-24X7 News

ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!

TV4-24X7 News

Leave a Comment