Tv424x7
National

మరో కుట్రకు పాల్పడుతున్న పాక్!

భారత్ పై దాయాది దేశం పాకిస్థాన్ మరో కుట్రకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ తన పౌరులను నేపాల్ ద్వారా భారత్కు పంపిస్తుందని తెలుస్తోంది. వారిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు భారత్-నేపాల్ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. నేపాల్ నుంచి వచ్చే ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. అలాగే అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.

Related posts

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

TV4-24X7 News

జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్‌!

TV4-24X7 News

ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!

TV4-24X7 News

Leave a Comment