Tv424x7
Andhrapradesh

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవితాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ అధిష్టానం కీలక పదవినిచ్చింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ అధికార ప్రతినిధిగా శ్రీదేవిని నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే చిలకటూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడిని రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

Related posts

నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చిన టీడీపీ

TV4-24X7 News

కడప నగర మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు

TV4-24X7 News

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట కందుల నాగరాజు

TV4-24X7 News

Leave a Comment