అమరావతి :ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్బిణులకు సిజేరియన్లు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద అధిక బిల్లుల వసూలు కోసం అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ఈ విషయంపై జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారులు జిల్లాలోని 104 ఆస్పత్రులను పరిశీలించగా 99 ఆస్పత్రుల్లో సిజేరియన్లు అధికంగా చేస్తున్నట్టు గుర్తించారు. రోగుల నుంచి వేలాది రూపాయాలు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అని ఆరోగ్య శాఖ నివేదిక లో తేలింది.

previous post
next post