Tv424x7
National

బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన

ఇవాళ ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పీఎం మోదీ పర్యటించనున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్‌లో జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే, తొలిసారి కోల్‌కతాలో రోడ్ షో కూడా చేయనున్నారు.

Related posts

రేవ్ పార్టీ 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి

TV4-24X7 News

కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు

TV4-24X7 News

దేశవ్యాప్తంగా పలు కాలేజీలు, పాఠశాలలు నేడు సెలవు ఇచ్చాయి.

TV4-24X7 News

Leave a Comment