Tv424x7
Andhrapradesh

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమల కొండపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక, సోమవారం శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకోగా, 33,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

Related posts

పేద కుటుంబానికి సహాయం చేసిన ప్రెండ్స్ సేవ సంస్థ

TV4-24X7 News

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

TV4-24X7 News

వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు

TV4-24X7 News

Leave a Comment