Tv424x7
National

పేటీఎంలో కొనసాగుతున్న లేఆఫ్స్

,పేటీఎంలో కొనసాగుతున్న లేఆఫ్ నష్టాలో ఉన్న పేటియం పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి 3,500 మందికి లేఆఫ్స్ ఇవ్వగా, తాజాగా మరింత మందిని తొలగించినట్లు వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. అయితే సంఖ్యను వెల్లడించలేదు. వీరు ఇతర కంపెనీల్లో జాబ్ సంపాదించేందుకు తాము సాయపడుతున్నామంది. ప్రస్తుతం పేటీఎంలో దాదాపు 35వేల మంది పనిచేస్తున్నారు. ఈ సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్ల నష్టాలు వచ్చాయి.

Related posts

డీకే శివకుమార్‌ను బీజేపీలో చేరే దాకా వదలరుగా !

TV4-24X7 News

బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను : మమ్ముట్టి

TV4-24X7 News

బీహార్‌లో తుది ఓటరు జాబితా విడుదల!!

TV4-24X7 News

Leave a Comment