Tv424x7
Andhrapradesh

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమల కొండపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక, సోమవారం శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకోగా, 33,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

Related posts

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

TV4-24X7 News

అరబిందో వారసుడ్ని మళ్లీ జైలుకు పంపుతున్న వి.సా.రెడ్డి..!

TV4-24X7 News

ఉలిక్కిపడ్డ అనంతపురం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

TV4-24X7 News

Leave a Comment