Tv424x7
National

శ్రీలంక అదుపులో 22 మంది తమిళజాలర్లు

తమిళనాడుకు చెందిన 22 మంది జాలర్లను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. సరిహద్దు దాటి చేపల వేట సాగించారనే కారణంగా నేదుండివు సమీపంలో వారిని అదుపులోకి తీసుకుంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను తరచూ శ్రీలంక అరెస్ట్ చేస్తోంది. భారీగా తమిళ జాలర్లను కస్టడీలోకి తీసుకుని, జైళ్లకు తరలిస్తోంది. శ్రీలంక నేవీ తీరుపై విమర్శలొస్తున్నాయి. మత్స్యకారుల విడుదలకు కేంద్రం చొరవచూపాలని తమిళులు కోరుతున్నారు.

Related posts

భారత్ జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ గూఢచారులు

TV4-24X7 News

నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం!

TV4-24X7 News

చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం

TV4-24X7 News

Leave a Comment